Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
సింగరేణి
మిగిలిన మృతదేహాలు వెలికితీత..
మంచిర్యాల జిల్లా ఎస్ ఆర్ పి-3 గని ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను ఎట్టకేలకు వెలికితీశారు బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతుడు చంద్రశేఖర్ మృతదేహాన్ని రెస్క్యూ టీం సభ్యులు బయటకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా రాత్రి పదిన్నర…
Read More...
Read More...
పర్యవేక్షణ లోపమే ప్రాణాల్ని బలిగొంది..!?
ఎస్ ఆర్ పి-3 గనిలో సంభవించిన ప్రమాదం ముమ్మాటికి అధికారుల పర్యవేక్షణ లోపం వల్లేనని తెలుస్తోంది. జాతీయ కార్మిక సంఘాలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. పని స్థలంలో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందినందునే ఈ ప్రమాదానికి…
Read More...
Read More...
శ్రీరాంపూర్ లో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో బుధవారం ఉదయం ఘోర గని ప్రమాదం సంభవించింది. గని పైకప్పు కోరడంతో నలుగురు సింగరేణి కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సైజులో బండ పోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని…
Read More...
Read More...
దివాళా దిశగా సింగరేణి
సింగరేణి సంస్థను దివాలా తీయించే స్థాయిలో జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక దోపిడిని అడ్డుకుంటేనే సంస్థకు, కార్మికులకు మనుగడ ఉంటుందని, తిరుగుబాటు ఉద్యమాలతోనే దోచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, దోచిపెడుతున్న సంస్థ సిఎండికి బుద్ధి చెప్పాలని…
Read More...
Read More...