Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
TECHNOLOGY
ఆర్ డి వో లను సిడివొ లుగా మార్పు..? త్వరలోనే రెవెన్యూ లొ మరో ప్రక్షాళన
గులాబి బాస్ మదిలొ మరో కొత్త ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చబోతుంది.రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన లొ భాగంగా పలు మార్పులు చేసిన విషయం విధితమే.ఇందులొ భాగంగా ఆర్డివో పోస్టు త్వరలో రూపు మార్చుకోనుందిఇప్పటికే ఆర్వోఆర్ చట్టంతో రెవెన్యూ డివిజనల్…
Read More...
Read More...
ఫోన్ బిల్లుల మోత.. ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా
దిల్లీ: దేశీయ మొబైల్ వినియోగదారుల ఫోన్ బిల్లులపై మోత మోగుతోంది. టెలికాం కంపెనీల ఛార్జీల వాతతో కస్టమర్లపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే వివిధ ప్రీపెయిడ్ పథకాలపై ఎయిర్టెల్ టారిఫ్లను పెంచగా.. తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో…
Read More...
Read More...
ముదిరాజ్ మరియు IMA వన సమారాధనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ..
◆ ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన లో ముఖ్య అతిదిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
Read More...
Read More...
‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్’పురుషులు 1.96 కోట్లు..
1.95 కోట్ల మంది మహిళలు ఉంటారని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 3.50 కోట్లుగా ఉన్న తెలంగాణ జనాభా.. 2021 నాటికి 3.77 కోట్లకు చేరిందని వివరించింది.
Read More...
Read More...
ఎవరీ భాస్కర్ రాజా రవీంద్ర..?
భాస్కర్ రాజా రవీంద్ర.. ఈ పేరు ఎప్పుడూ వినలేదు కదా..* ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అభినంధనలతో పాటు అతృత ఎక్కువైంది. ఆయన కోటీ గెలుస్తాడా..? అనేది ఒక ఉత్కంఠ అయితే అసలు ఆయనేవరు..? అనే ఉత్కంఠ…
Read More...
Read More...
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త.
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) వేళల్లో మార్పులు చేసింది. కొత్త టైంటేబుల్ నవంబర్ 10 నుంచే అమలులోకి రానున్నాయి.
ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది.
Read More...
Read More...
విరాట్ కోహ్లి కుమార్తేను చంపేస్తామని బెదిరింపులు– బెదిరించిన సంగారెడ్డికి చెందిన యువకుడు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కుమార్తెపై అత్యాచారం చేస్తానంటూ ట్విటర్లో బెదిరించిన యువకుడిని ముంబయి పోలీసులు సంగారెడ్డి జిల్లాలో అరెస్ట్ చేశారు. నిందితుడు 23 ఏళ్ల రామ్నగేష్ హైదరాబాద్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి…
Read More...
Read More...
గూగుల్ ఖాతా లాగిన్ కావాలంటే.. ఈ పని చేయాల్సిందే!*
ఇంటర్నెట్డెస్క్: సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుండటంతో యూజర్స్కి సురక్షితమైన సేవలను అందించేందుకు టెక్ కంపెనీలు పటిష్ఠమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గూగుల్ యూజర్స్ ఇకమీదట తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు రెండు దశల…
Read More...
Read More...
భూకంపాలు ఎప్పుడైనా రావచ్చు.. సంచనల ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు
మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భూకంపాలు రావడం సహజమేనని, వాటికి హైరానా పడాల్సిన అవసరం లేదని సాంకేతిక నిపుణులు ధృవీకరిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో భూకంపాలు సంభవించిన నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలను వారు నివృత్తి…
Read More...
Read More...
టీఎస్ సీపీ జీఈటీ-2021లో 4i స్టాటిస్టిక్స్ విద్యార్థుల ప్రతిభ
పీజీ స్టాటిస్టిక్స్ ఎంట్రన్స్ టెస్టులో ఖమ్మం నగరంలోని 4i స్టాటిస్టిక్స్ ఎంఎస్సీ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు డైరెక్టర్ పడకండ్ల గురు బ్రహ్మచారి తెలిపారు. గురు అకాడమీకి చెందిన గుర్రం సాహిత ఉస్మానియా యూనివర్సిటీ…
Read More...
Read More...