Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
ఉమ్మడి మహబూబ్నగర్
కేసీఆర్ జాతీయ పార్టీకి ముహుర్తం పిక్స్..
కేసీఆర్ జాతీయ పార్టీకి ముహుర్తం పిక్స్..?
== దేశవ్యాప్తంగా ముఖ్యనేతలకు ఆహ్వానం
== బీజేపీ యాంటీ టీమ్ తో ముందుకు నడిచే యోచన
(హైదరాబాద్-విజయంన్యూస్)
సీఎం కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టేందుకు నిర్ణయించారు.. జాతీయ స్థాయిలో పార్టీని…
Read More...
Read More...
ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న సీఎల్పీ బృందంను అడ్డుకున్న పోలీసులు
ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న సీఎల్పీ బృందంను అడ్డుకున్న పోలీసులు
== దుమ్ముగూడెం సమీపంలో అడ్డుకున్న పోలీసులు
== పోలీసులపై సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం
== సుమారు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు…
Read More...
Read More...
రోడ్డుపై బేటాయించిన సీఎల్పీ బృందం
రోడ్డుపై బేటాయించిన సీఎల్పీ బృందం
== రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
== పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్రవాగ్వివాదం
== పోలీసులపై సీఎల్పీ ఆగ్రహం
భద్రాచలం, ఆగస్టు 16(విజయంన్యూస్)
దుమ్ముగూడెం…
Read More...
Read More...
అక్రమార్కుల చౌకబియ్యిం దందా
అక్రమార్కుల చౌకబియ్యిం దందా
== పేదల బియ్యానికి పెద్దల ఎసరు
(మహబూబ్నగర్ -విజయంన్యూస్)
ఉమ్మడి జిల్లాలో మాత్రం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. సంబంధిత అధికారుల వైఫల్యం.. ఉదాసీనతతో పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం…
Read More...
Read More...
రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లు వీరే..
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో నామినేటేడ్ పదవుల పందెరకు ఊపందుకుంది.. ఇప్పటి వరకు పదవులు లేక పార్టీలో కొనసాగుతున్న నాయకులకు, ప్రతినిధులకు సీఎం కేసీఆర్ వివిధ కార్పోరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తూ…
Read More...
Read More...
ఎమ్మెల్సీ నామినేషన్ రాజీ వెనుక మౌనం ఎందుకు..?
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల స్థానానికి నామినేషన్ వేసిన వ్యవహారాల్లో కాంగ్రెస్ నేత, ఎలికట్ట ఎంపిటిసి కావలి శ్రీశైలం నామినేషన్ ఉపసంహరణ పై కాంగ్రెస్ వర్గాలు ఎందుకు మౌనం వహించారని ఎన్ఎస్ యుఐ నేషనల్ కన్వీనర్ దినేష్ సాగర్…
Read More...
Read More...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏకగ్రీవం.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరిపై పోటీకి నిలిచిన స్వతంత్ర…
Read More...
Read More...
తెలంగాణలో నామినేషన్ల పర్వం.
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థులు 12 స్థానాల్లో నామపత్రాలు సమర్పించగా..…
Read More...
Read More...
నేడు భారీ వర్షాలు.
దక్షిణ ఏపీ- ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న అల్పపీడనం నైరుతిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడి వాయుగుండంగా మారిందని తెలిపింది. శుక్రవారం ఉదయం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉన్నదని చెప్పింది.
Read More...
Read More...
వణికిస్తున్న “గులాబ్”
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ అప్రమత్తం చేశారు.
Read More...
Read More...