Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
రంగారెడ్డి
తెలంగాణలో నామినేషన్ల పర్వం.
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థులు 12 స్థానాల్లో నామపత్రాలు సమర్పించగా..…
Read More...
Read More...
మంచంపై కూతురి శవం.. కనిపించని అల్లుడు, అసలేమైంది?
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అత్తారింట్లో శవమై తేలింది. బిడ్డ మరణవార్త విని ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు మంచంపై విగతజీవిగా కనిపించింది. కట్టుకున్న భర్త, అత్తమామలు పత్తాలేకుండా పోయారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతున్నారని..
Read More...
Read More...
వణికిస్తున్న “గులాబ్”
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ అప్రమత్తం చేశారు.
Read More...
Read More...
నయా లుక్ లో రిజర్వాయర్లు
న్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం పర్యాటకానికి అనువుగా లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి సమయంలో గోదావరి జలాలతో నిండుతున్న రిజర్వాయర్లు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆయా ప్రాజెక్టులు పర్యాటకానికి ఆస్కారమిస్తున్నాయి.
Read More...
Read More...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీ పై దృష్టి సారించిన ప్రభుత్వం
శనివారం సచివాలయంలో వైద్యఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు.
Read More...
Read More...
ప్రయాణికులు లేక ఎంఎంటీఎస్ రైళుల వెలవెల
సికింద్రాబాద్ టు లింగంపల్లి, ఫలక్నుమా టు లింగంపల్లి, నాంపల్లి టు లింగంపల్లి, ఫలక్నుమా టు లింగంపల్లి స్టేషన్ల మధ్య ప్రస్తుతం 45 నుంచి 50 ఎంఎంటీఎస్ సరీ్వసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో సగం వరకు ప్రయాణికులు లేక ఖాళీగా…
Read More...
Read More...