Telugu News

దొడ్డి కొమరయ్యకు  నామ నాగేశ్వరరావు  నివాళి

దొడ్డి కొమరయ్యకు  నామ నాగేశ్వరరావు  నివాళి ==  పోరాట యోధులకు సముచిత గౌరవం న్యూఢిల్లీ / ఖమ్మం ,ఏప్రిల్ 3(విజయంన్యూస్): తెలంగాణలో భూ స్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని…
Read More...

జార్ఖండ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.

జార్ఖండ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు. == 25 లక్షల రివార్డ్ వున్న మావోయిస్టు మృతి. == రెండు ఏకె 47లు లభ్యం. (జార్ఖండ్-విజయం న్యూస్) జార్ఖండ్ అప్డేట్ జార్ఖండ్ ఎన్కౌంటర్ ఐదుగురు మావోయిస్టులు మృతి. ఐదుగురిలో ఇద్దరి…
Read More...

పోడు రైతులకు హక్కు పత్రాలివ్వండి: భట్టి

పోడు రైతులకు హక్కు పత్రాలివ్వండి: భట్టి == ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క == పోడు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కోరిన సీఎల్పీ (మంచిర్యాల-విజయంన్యూస్) పోడు రైతుల‌కు హ‌క్కు ప‌త్రాల‌ను ఇవ్వాల‌ని…
Read More...

ఈ నెల 8న తెలంగాణకు ప్రధాని

ఈ నెల 8న తెలంగాణకు ప్రధాని == వందే భారత్ రైలును ప్రారంభించనున్న మోడీ == రూ.715కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అభివద్ది పనులకు శంకుస్థాపన  (న్యూఢిల్లీ, హైదరాబాద్-విజయంన్యూస్) హైదరాబాద్ : ఈ నెల 8 వ తేదీన తెలంగాణ పర్యటనకు…
Read More...

దమ్ముంటే  సత్తుపల్లి లో పోటీ చేసి గెలవాలి: ఎమ్మెల్యే సండ్ర

దమ్ముంటే  సత్తుపల్లి లో పోటీ చేసి గెలవాలి: ఎమ్మెల్యే సండ్ర == గత ఎన్నికల్లో డిపాజిట్లు దక్కని వారు నాపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉంది ==కుల  మత రాజకీయాలు ముస్కు రాజకీయాలు చేస్తున్న వ్యక్తులను నమ్మొద్దు ఎమ్మెల్యే సండ్ర* == సత్తుపల్లిలో…
Read More...

కార్యకర్తలే బీఆర్ఎస్ బలమైన పునాది:నామా 

ఎన్నికల క్షేత్రంలో ప్రధాన భూమిక వహించాలి:నామా  == కార్యకర్తలే బీఆర్ఎస్ బలమైన పునాది == అభివృద్ధి ని ప్రజల్లోకి తీసికెళ్లాలి == మాయ, మోసపు మాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి == తెలంగాణా పై కేంద్రం క్షక్ష == విభజన హామీలు…
Read More...

‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి

‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి == దోస్తుల వనంలో గుచ్చుకుంటున్న ‘గులాబీ’ ముళ్లు == అక్కడ దోస్తి.. ఇక్కడ కుస్తి == ‘బీఆర్ఎస్’లో టిక్కెట్ వార్ == కందాళలకు టిక్కెట్ ఖాయమంటు సంచలన వ్యాఖ్యలు చేసిన తాతామధు == టిక్కెట్ రేసులో కందాళ,…
Read More...

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ:జావిద్

*దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ:జావిద్ *👉🏻అప్రజాస్వామ్య పాలనకు చరమగీతం పాడాలి* *👉🏻మోడీ కి రాహుల్ భయం పట్టుకుంది* *👉🏻నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్* (రఘునాథపాలెం-విజయం న్యూస్) దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతుందని నగర కాంగ్రెస్…
Read More...

న్యూఢిల్లీలో ఎంపీల భారీ శాంతి ర్యాలీ

న్యూఢిల్లీలో ఎంపీల భారీ శాంతి ర్యాలీ  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి... కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు  అదానీ అంశంపై జేపీసీ కి డిమాండ్ బారికేడ్లతో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు (ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్) ప్రజాస్వామ్యాన్ని…
Read More...