Telugu News

ఖమ్మంలో పర్యటించిన గవర్నర్ తమిళసై

ఖమ్మంలో పర్యటించిన గవర్నర్ తమిళసై == కిట్స్ కాలేజీలోని వై 20 సదస్సులో పాల్గొన్న గవర్నర్ == ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, కళాశాల యజమాన్యం ఖమ్మం, మే 17(విజయంన్యూస్): రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో…
Read More...

 పేదలకు ‘నామ’ ఆర్ధిక భరోసా

 పేదలకు 'నామ' ఆర్ధిక భరోసా   పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్      చెక్కులు  పార్టీలకతీతంగా పేదలకు సాయం  ప్రతి నెలా కోటి విలువైన చెక్కుల పంపిణీ   నాలుగేళ్లలో రూ.50 కోట్ల సాయం   నామకు అండగా ఉండాలి  మూడోసారి కేసీఆర్ ను  …
Read More...

యువతా మేలుకో… రాజ్యాన్ని ఏలుకో: పొంగులేటి 

*యువతా మేలుకో... రాజకీయాన్ని ఏలుకో: పొంగులేటి  *- అసమర్థ, అవినీతి పాలనను అంటగట్టాలంటే రాజకీయాల్లోకి యువత రావాల్సిందే* *- ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *- ఎలక్షన్ కు ఆరునెలల ముందు గానీ నోటిఫికేషన్ వేయాలని గుర్తుకు…
Read More...

తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పడమే లక్ష్యం: పువ్వాళ్ళ 

తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పడమే లక్ష్యం: పువ్వాళ్ళ  *👉🏻జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు* *👉🏻రిజిస్ట్రేషన్ కు ఆఖరు తేదీ జూన్ 1* *👉🏻విలేకరుల సమావేశంలో జిల్లా,నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, జావిద్…
Read More...

సంభానిని కలిసిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ 

సంభానిని కలిసిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ  == దుర్గాప్రసాద్ ని అభినందించిన మాజీ మంత్రి సంభాని (కల్లూరు/ఖమ్మం-విజయం న్యూస్) పిసిసి సూచన మేరకు ఏఐసిసి ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షునిగా వరుసగా రెండవసారి నియమితులైన సందర్భంగా…
Read More...

 డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ని సన్మానించినా జావిద్

డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ని సన్నానించిన మహమ్మద్ జావిద్ == హాజరైన కార్పోరేటర్లు, ఖమ్మం నియోజకవర్గ నాయకులు (ఖమ్మం-విజయం న్యూస్) ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండవసారి నియామకమైన పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కు ఖమ్మం…
Read More...

శెట్టిపల్లి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం

శెట్టిపల్లి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం == భారీగా తరలివచ్చిన అభిమానులు == హాజరైన ఎమ్మెల్యే రాములు నాయక్ ఏన్కూరు. మే 16 (విజయం న్యూస్) ఏన్కూరు మండలం శ్రీ శ్రీ శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో…
Read More...

పత్తి వ్యాపారులను కాపాడండి: నామా

పత్తి వ్యాపారులను కాపాడండి: నామా == జీఎస్టీ చెల్లింపుల సమస్యను పరిష్కరించాలని కస్టమ్స్, టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కు నామా వినతి (హైదరాబాద్/ఖమ్మం -విజయం న్యూస్) జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఖమ్మం పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న…
Read More...

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి:కాంగ్రెస్ 

*ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి:కాంగ్రెస్  *👉🏻 కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి* *👉🏻 ముఖ్య అతిథులుగా టి పి సి సి ఉపాధ్యక్షులు,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు (ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్) ధాన్యం…
Read More...