త్యాగానికి ప్రతీక బక్రీద్: నామా
అల్లా అందర్నీ చల్లగా చూడాలి.
మతం ఏదైనా మానవత్వం గొప్పది.
ముస్లింలకు ఎంపీ నామ నాగేశ్వరరావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
ఖమ్మం,జూన్ 28(విజయంన్యూస్)


భావి తరాలకు స్పూర్తి ప్రదాత మన పీవీ నరసింహా రావు అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఘనంగా నివాలర్పించి, పుష్పాంజలి ఘటించారు..బుధవారం పీవీ జయంతిని పురస్కరించుకొని పత్రికా ప్రకటన విడుదల చేశారు.పీవీ ఘనత దేశ చరిత్రలోనే అద్వితీయ యమని, పీవీ తెలంగాణాకే గర్వ కారణమని తెలిపారు. సంస్కరణలకు ఆద్యుడు పీవీ అన్నారు. ఆయన చైతన్య మూర్తి అని కొనియాడారు. అపార జ్ఞానిగా , మానవతా మూర్తిగా నవ భారత నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు.