జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి పచ్చజెండా
ఇరిగేషన్ స్థలం మొత్తం 23 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి పచ్చజెండా
== క్యాబినెట్ ఆమోదం
==మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ..
== ఇరిగేషన్ స్థలం మొత్తం 23 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు..
== అతి త్వరలో పంపిణీ చేస్తామన్న మంత్రి పువ్వాడ..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తన మాట నిలుపుకున్నారు. ఇప్పటికే ఖమ్మం నగర జర్నలిస్ట్ లకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ హామీ మేరకు 5ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేక Go జారీ చేసింది. 5 ఎకరాలు స్థలం సరిపోదని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారిని కోరిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు నేడు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఆమోదం తెలిపారు.
ఇప్పటికే స్థలం గుర్తించామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామ
ఇది కూడా చదవండి: జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు క్యాబినెట్ అమోదం