ఖమ్మం లో ఇటీవల బలవన్మరణం కు పాల్పడిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్
(ఖమ్మం -విజయం న్యూస్):-
కుటుంబ సభ్యులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శ.
బలవన్మరణంకు గల కారణాలు అడిగి తెలుసుకున్న అమిత్ షా
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి , పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన అమిత్ షా