పాలేరు ప్రజల ఓట్లను అమ్మేసిన ఎమ్మెల్యే: భట్టి
దమ్ము, ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పాలకులు రావాలని భట్టి సవాల్*
పూర్తయి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో రూ.25 వేల కోట్ల రూపాయలకు పెంచి పది సంవత్సరాలు కావస్తున్న ఒక్క ఎకరానికి కూడా చుక్క నీరు ఇవ్వని బిఆర్ఎస్ వైఫల్యంపై చర్చకు నేను సిద్ధం. ఈ అంశంపై మాట్లాడడానికి దమ్ము, ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పాలకులు చర్చకు రావాలని సవాల్ చేశారు.
