గ్యాలరీ షేడ్స్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మం జిల్లావిజయం న్యూస్):-
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు రూ.18లక్షలతో నూతనంగా నిర్మించిన గ్యాలరీ షేడ్స్ , గ్రీనరీ ను పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వ్యారియర్ జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారితో కలసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
వారి వెంట మేయర్ పునుకొల్లు నీరజ సుడా ఛైర్మెన్ విజయ్ , AMC చైర్మన్ లక్ష్మి ప్రసన్న, అదనపు డీసీపీ పూజ, ఏసీపీలు ఆంజనేయులు, విజయ్ బాబు గారు, ప్రసన్న కుమార్ , CI లు సిబ్బంది ఉన్నారు.