Telugu News

ట్యాoకర్ పేలి నలుగురు మృతి

సూర్యాపేట జిల్లా

0

ట్యాoకర్ పేలి నలుగురు మృతి

సూర్యాపేట జిల్లా కేంద్రం లో కొత్తబస్టాండ్ దగ్గర, డీజల్ ఖాళీ ట్యాంకర్ ను గ్యాస్ వెల్డింగు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.సంఘటనా స్థలానికి సిఐ ఆంజనేయులు చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు పూర్తి వివరాలు రావాల్సి ఉంది.