నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
విజయం డైలీ
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1908 మందికి పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,77,363కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: నయా లుక్ లో రిజర్వాయర్లు
దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,513కి చేరుకుంది.గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి ప్రకాశం 2అనంతపురం 2తూర్పుగోదావరి 2నెల్లూరు 2శ్రీకాకుళం 2చిత్తూరు 3కృష్ణ 4గుంటూరు 3విశాఖపట్నం 1పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2103 మంది కోలుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్ల సంఖ్య 19,43,475కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 80,376 మంది శాంపిల్స్ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,51,08,146కి చేరుకుంది.
ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,375 మంది చికిత్స పొందుతున్నారు.నిన్న ఒక్కరోజు అనంతపురం 42చిత్తూరు 231తూర్పుగోదావరి 438గుంటూరు 216కడప 82కృష్ణ 192కర్నూలు 26నెల్లూరు 213ప్రకాశం 186శ్రీకాకుళం 53విశాఖపట్నం 81విజయనగరం 29పశ్చిమ గోదావరిలలో 119 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.